బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన చిదంబరం
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం 2013-14 సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను లోక్సభలో సమర్పిస్తున్నారు. చిదంబరం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం 8వ సారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.