బహుజన రాజ్యం లో బహుజనుల కు న్యాయం

)రాబోయే ది బహుజన రాజ్యం అని  బహుజన రాజ్యం  బహుజనుల కు న్యాయం జరుగుతుందని బిఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావణ్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో గల బహుజన్ సమాజ్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఝరాసంఘం మండలానికి చెందిన గిరిజన, బుడగ జంగం మరియు మైనార్టీ యువకులు సుమారు 15 మంది బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది..ఈ సమావేశంలోపి. బాబురావు జిల్లా ఇంచార్జ్,రాథోడ్ రాహుల్, సతీష్, అరవింద్ జాదవ్, జాదవ్ సికిందర్, సందీప్, రాజు, రవి, వెంకటేశం, ఫెరోజ్, జహిర్, అసిఫ్, యాసిన్, ఆజి, మొషిన్, ముక్రమ్, తదితరులు పాల్గొన్నారు