బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం BMR

దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో చాకలి హనుమయ్య మరణించాడని   విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హనుమయ్య కుటుంబానికి రూ.5,000/-  ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  శివకుమార్ గౌడ్ లక్ష్మారెడ్డి కృష్ణారెడ్డి ఆశన్న నరేష్ లింగయ్య లాలయ్య లక్ష్మయ్య నర్సింహులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.