బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్‌

ఢిల్లీ, ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మనోజ్‌కు న్యాయస్థానం ఈరోజు రిమాండ్‌ విధించారు.