బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన స్పీకర్‌ మీరాకుమార్‌

న్యూఢిల్లీ: ఐదేళ్ల బాలికపై ఢిల్లీలో జరిగిన అత్యాచారం ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ ఘటనపై స్పందించారు. సమాజం, ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటివి పునరావృతం కావని అన్నారు.