బీజేపీ అగ్రనేతలను కలిసిన టీ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోతాము చేపట్టబోయే సంసద్‌యాత్రకు మద్దతు ఇవ్వాలిని కోరుతూ బీజేపీ జాతీయ అగ్రనేతలను తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు కలిశారు. బీజేపీ జాతీయ నేతలు ఈద్వానీ సుష్మాస్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ముఖల్‌రాయ్‌ రఝవంశ్‌ప్రసాద్‌సింగ్‌ స్వామి, బిశ్వాస్‌లను తెలంగాణ రాజకీయ జేఏసీ కలిసి సంసద్‌ యాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి నేతలు సానుకూలంగా స్పందించారు. సంసద్‌ యాత్రలో పాల్గొంటామని,తెలంగాణ ఏర్పాటు కోసం చేసే ఏ ఉద్యమానికైనా తాము మద్దతునిస్తామని వారు జేఏసీ వారు జేఏసీ నేతలకు హామీఇచ్చారు.