బీజేపీ పార్లమెంటరీ బోర్బు సమావేశం

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.