బొగ్గు కుంభకోణంపై ఆందోళనకు దిగిన బిజెపి
న్యూఢిల్లీ, బొగ్గు కుంభకోణంపై బిజెపి ఆందోళనలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత జవదేకర్ చెప్పారు. మే 4,5 తేదీలలో రాష్ట్రట రాజధానులలో ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ, బొగ్గు కుంభకోణంపై బిజెపి ఆందోళనలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత జవదేకర్ చెప్పారు. మే 4,5 తేదీలలో రాష్ట్రట రాజధానులలో ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.