బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బొగ్గు కుంభకోణంపై నివేదిక వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలియజేసినట్లు సీబీఐ డైరెక్టర్ వెల్లడించారు.