బొగ్గు కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదు : సీబీఐ

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఎలాంటి పారదర్శకత పాటించలేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. 2006-09 మధ్య బొగ్గు గనులు కేటాయించిన సంస్థల అధికార పత్రాల పరిశీలన జరగలేదని పేర్కొంది. మరోవైపు బొగ్గు కుంభకోణంపై సీబీఐ తుది నిర్ణయం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిసింది.