బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపిన లోక్‌సభ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సభ సంతాపం తెలిపింది.