బ్రిటన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవాలు!

– ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం
తిరుమల : త్వరలో బ్రిటన్‌లోని నాలుగు ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం శుక్రవారం తిరుమలలో వెల్లడించారు. వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి శ్రీవారికి కొత్త బంగారం రథం సిద్దమవుతుందని తెలిపారు. సాయంత్రం బ్రేక్‌ దర్శనం రద్దు త్వరలో అమలు చేయనున్నట్లు సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా చెప్పారు.