మట్టి వినాయక విగ్రహం ను పూజించాలి… ప్రకృతి రక్షణ కోసం పాటుపడాలి..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ బ్యూరో చీఫ్ 31ఆగస్టు జనంసాక్షి వినాయక చవితిని పురస్కరించుకొని ఆనవాయితీగా నగరంలోని వేయి స్థంబాల ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు . వేయి స్థంబాల ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.వినాయక చవితి పురస్కరించుకొన