ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించండి

తూప్రాన్ మే 11( జనం సాక్షి) ::: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరి చేరాలంటే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ను గెలిపించాలని రాష్ట్ర మాజీ సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు మండల కేంద్రమైన మనోహరాబాద్ లో ఇంటింటి ప్రచారం ఉపాధి హామీ కూలీలతో ప్రచారం నిర్వహించడం సందర్భంగా మాట్లాడారుకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు న చేయి గుర్తుకు పెట్టు ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొద్ది నెలల్లోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎటువంటి ఉచిత విద్యుత్తు పథకాలను ప్రవేశపెట్టిందని మరిన్ని పథకాలు అమలు కావాలంటే నీలం బదులు గెలిపించాలని కోరారు కేసీఆర్ ప్రభుత్వ హ్యములు ఎవరిని ఏ సమస్య వచ్చినా అడిగే అవకాశం ఉండేది కాదని ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మనందరికీ అండగా ఉంటారని ఏ రాత్రి వెళ్ళిన ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి ముందు ఉంటారని అన్నారు ప్రభుత్వం ఏర్పడగానే పది లక్షల సిమెంటు రోడ్లను మంజూరు చేశారని ఇంకా సిమెంటు రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రేఖల కృష్ణ గౌడ్ క్రమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగరావు గౌడ్ జావిద్ తదితరులు పాల్గొన్నారు