మృతుడీ కుటుంబానికి బియ్యం అందజేత

హుస్నాబాద్ పట్టణం నల్లరాళ్ల వాడకు చెందినతాళ్ళ నాగరాజు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిగా,వారి కుటుంబాన్ని జాతీయ మాల మహానాడు నాయకులు 2వ వార్డు కౌన్సిలర్ బోజు రమాదేవి- రవీందర్ పరామర్శించి 25 కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  జాతీయ మాల మహానాడు హుస్నాబాద్ మండల అధ్యక్షులు పబ్బతి సతీష్,పట్టణ అధ్యక్షులు సావుల అక్షయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి తుమ్మ రాజేష్ నాయకులు సావుల రాజమౌళి,సావుల శ్రీనివాస్,రాజయ్య ,ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.