మొదటి విడత ప్రొసీడింగ్ కాపీని అందించిన బోథ్ ఎమ్మెల్యే

మండల కేంద్రంలోని మైనారిటీ ఖబరస్తాన్ ప్రహరీ గోడ కొరకు మొదటి విడతలో భాగంగా రెండు లక్షల ప్రొసీడింగ్ కాపీని బజార్ హత్నూర్ మండలానికి చెందిన మాజీ కోఆప్షన్ మెంబర్ మహిబూబ్ పాషాకి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందించారు ఖబరస్తాన్ ప్రహరీ గోడకు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకి బజార్ హత్నూర్ మండల మైనార్టీల తరపున మహిబూబ్ పాషా ధన్యవాదాలు తెలిపారు