మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం: సోనియా

బెంగుళూర్‌: బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. అవినీతి కారణంగానే కర్ణాటక నుంచి పరిశ్రమలుతరలిపోతున్నాయని చెప్పారు. కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోయిందన్నారు.