యూపిఏ నేతలతో భేటీకానున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ నేతలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.