యూపీఏ సమన్వయ కమిటీ భేటీ నేడు

న్యూఢిల్లీ: వచ్చేవారంలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న  నేపథ్యంలో యూపీఏ సమన్వయ కమిటీ శనివారం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌నివాసంలో జరిగే ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.