రాజన్ను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పించండి
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్ తప్పించాలంటూ మోడీకి లేఖ రాసిని స్వామి.. ఆయన విధానాల వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని విమర్శించారు. వడ్డీరేట్లు పెంచాలనే యోచన సరైంది కాదని, ఆ ఫలితాన్ని దేశం అనుభవిస్తోందన్నారు. వీలైనంత త్వరగా అతన్ని విధుల నుంచి తప్పించాలని లేఖలో పేర్కొన్నారు సుబ్రమణ్యస్వామి.