రాజమండ్రిలో ఔషధ నియంత్రణ అధికారుల దాడులు

రాజమండ్రి : ఔషధ నియంత్రణ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దాడులు నిర్వహించారు. నెహ్రూనగర్‌లోని ఓ మిల్లులో రూ. లక్ష విలువైన ప్రభుత్వ మందులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.