రాజస్థాన్లో మహిళపై గ్యాంగ్రేప్
జైపూర్, జనంసాక్షి: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని నిర్భయ చట్టాలను చేసినా మృగాళ్లు భయపడటంలేదు. గుర్త తెలియని ముగ్గురు దుండుగులు ఓ మహిళపై సామూహికా అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని కనోటా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాసా జిల్లాకు చెందిన బాధితురాలు జగత్పురాలోని తన కుమారుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. మోటార్ సైకిల్పై లిప్టు ఇస్తామని నమ్మబలికి దుండుగులు మహిళను లోబర్చుకుని అత్యాచార చేశారు.