రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఛైర్మన్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శారదా గ్రూప్ వివాదం, చైనా చొరబాట్లపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శారదా గ్రూప్ వివాదం, చైనా చొరబాట్లపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.