రానున్న 24 గంటల్లో కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతు

పవనాలు
హైదరాబాద్‌ : రానున్న 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.