రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో విషాదం

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో విషాదం…
వినాయక మండపం వద్ద ప్రమాదవసత్తు విద్యుత్ షాక్ తగిలి కోరుకొండ రాజు 25 యువకునికి తీవ్ర గాయాలు… చికిత్స పొందుతూ మృతి