రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు

ఢిల్లీ:  ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.