రాహుల్గాంధీతో భేటీకాన్ను సీఎం
న్యూఢీల్లీ, జనంసాక్షి: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారయణ గురువారం భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.