లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతుంది.
ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతుంది.