లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :రైల్వేబడ్జెట్‌ కారణంగా నిన్న నష్టాల బాట పట్టిన సెక్సెక్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ ఆరంభ ట్రేడింగ్‌లో 79 పాయింట్లు లాభపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఫేంజ్‌ నిఫ్టీ కూడా 20 పాయింట్లు లాభపడింది. రిటైల్‌ , ఆయల్‌, గ్యాస్‌ షేర్లు తిరిగి కోలుకున్నాయి.