లాభాలతో స్టాక్మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ 5 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ 5 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.