లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబంర బుధవారం లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక సర్వే పేర్కొంది.