లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ : విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపు విషయమై బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. బొగ్గు గనుల కేటాయింపుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వారు పట్టుబడుతూ వారు సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు.దీంతో స్పీకర్‌ మీరా కుమార్‌ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.