లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ హత్య వ్యవహారంపై సభ్యుల ఆందోళన ఈరోజు ఉదయం నుంచి సభా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తూ వచ్చింది.  దాంతో సభాపతి లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.