లోక్సభ స్పీకర్ను కలవనున్న కాంగ్రెసేతర సభ్యులు
ఢిల్లీ, జనంసాక్షి: 2జీ జేపీసీ చైర్మన్ పీసీ చాకోను తొలగించాలని కోరుతూ కాంగ్రెసేతర సభ్యులు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. 15 మంది సభ్యులు ఛైర్మన్ పదవినుంచి చాకోను తొలగించాలని కోరుతున్నారు.
ఢిల్లీ, జనంసాక్షి: 2జీ జేపీసీ చైర్మన్ పీసీ చాకోను తొలగించాలని కోరుతూ కాంగ్రెసేతర సభ్యులు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. 15 మంది సభ్యులు ఛైర్మన్ పదవినుంచి చాకోను తొలగించాలని కోరుతున్నారు.