లోక్‌సభ 12 గంటలకు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభలు 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు పలు అంశాలపై స్పీకర్‌కు నోటీసులు సమర్పించాయి. అనంతరం సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. తరువాత ప్రధాని కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. అనంతరం  ఉభయసభలు 12 గంటలకు వాయిదా పడ్డాయి.