విద్యార్థులకు లావ్ట్యాప్, టాబ్లెట్లు
కర్ణాటక విధానసభ ఎన్నికల్లో భాజపా హామీ
బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఓటర్లకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర భాజపా శాఖ ఎన్నికల ప్రణాళికను విడుదల ప్రణాళికను విడుదల చేసింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు లావ్ట్యాప్లు, టాబ్లెట్లు, ఒక్కో కుటుంబానికి రూపాయికే కిలో బియ్యం చొప్పున 25 కిలోలను పంపిణీ చేస్తామని హామీలిచ్చింది. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్సరఫరా జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని భాజపా హామీనిచ్చింది.