విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ : విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌ పేరిట కొత్త రైలు పట్టాలెక్కబోతుంది. ఈ విషయాన్ని రైల్వేమంత్రి రైల్వేమంత్రి రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ” విద్యా విహారయాత్రలకు అనువుగా విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రాంభిస్తాం ఇందులో స్వాతంత్ర  సమరంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదగా ఈ రైలు నడుసుంది. ఈ రైలో ప్రయాణించేందుకు ఆకరణీయమైన, అందుబాటులో రాయితీతో కూడిన ఛార్జీలు ఉంటాయి” అని చెప్పారు. ఈ సందర్భంగా మరిన్ని నిర్ణయాలను ఆయన ప్రకటించారు.