విపక్షాల ఆందోళన వల్ల లోక్సభను రేపటికి వాయిదా స్పీకర్
న్యూఢిల్లీ: లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభంగానే బొగ్గుకుంభకోణం, 2జీ అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.