విపక్షాల ఆంధోళన వల్ల రాజ్యసభను వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు  శాంతించకపోవడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ఉ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.