శారదా గ్రూపుపై దర్యాప్తు చేయనున్న కార్పోరేట్ వ్యవహారాల శాఖ
న్యూఢిల్లీ, జనంసాక్షి: కోల్కతాలో శారదా గ్రూపు సంస్థలపై దర్యాప్తునకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ చిట్ఫండ్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.