సునామీ హెచ్చరికల ఉపసంహరణ..

న్యూగునియా : దక్షిణ పసిఫిక్ ద్వీపమైన పపువా న్యూగునియా ద్వీపంలో జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసహరించుకున్నారు. ఉదయం 7.4 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మొదట పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం సునామీ తీవ్రత తగ్గిపోయినట్లు అధికారులు గుర్తించారు.