సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఘోష్‌ ప్రమాణం

న్యూఢిల్లీ  : జస్టిన్‌ పీసీ ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో హైకోర్టు తాత్కాలిక ప్రథాన న్యాయమూర్తిగా  జస్టిన్‌ ఈశ్వరయ్య వ్యవహరించనున్నారు.