సూట్కేసుల కలకలం
న్యూఢిల్లీ : ఏపీ భవన్, పార్లమెంటు భవనం మధ్యలో బాబూ రాజేంద్రప్రసాద్ రహదారిలో పడి ఉన్న రెండు సూట్కేసులు కలకలం సృష్టించాయి. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వీటిని తనిఖీ చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఏపీ భవన్, పార్లమెంటు భవనం మధ్యలో బాబూ రాజేంద్రప్రసాద్ రహదారిలో పడి ఉన్న రెండు సూట్కేసులు కలకలం సృష్టించాయి. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వీటిని తనిఖీ చేస్తున్నారు.