సోనియాతో సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ : 2జీ , బొగ్గుకుంభకోణం అంశాలపై పార్లమెంట్‌లో విపక్షాల దాడి నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు.