స్టాక్‌మారెట్లు నష్టాలతో షురూ

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆరు పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసి కొనసాగుతోంది.