హైదరాబాద్ పేలుళ్ల వెనుక పాక్ హస్తం : అద్వానీ
ముంబయి : హైదరాబాద్లోని జరిగిన బాంబు పేలుళ్ల వెనకు పాక్ హస్తముందని భాజపా అగ్రనేత అద్వానీ ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సాహిస్తోందని ఆయన అన్నారు. ప్రత్యక్షయుద్దంతో భారత్తో విజయం సాధించలేమని గ్రహించిన పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.