2జీపై జేఏసీ భేటీ వాయిదా

న్యూఢిల్లీ; 2జీ స్ప్రెక్టమ్‌పై ఇవాళ జరగాల్సిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాయిదా పడింది.ఈ సమావేశాన్ని వచ్చే వారం తిరిగి నిర్వహించనున్నామని జేఏసీ ఛైర్మన్‌ పీసీ చాకో స్పష్టం చేశారు.