2జీ ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం

న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే నివేదికను ఓటింగ్‌తో తిరస్కరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.