జింబాబ్వే విజయలక్ష్యం 295

హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టాన్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు నష్టపోయి 294 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 116, దినేశ్‌ కార్తీక్‌ 69 పరుగులు చేశారు.