41వ డివిజన్లో పోషణ మాసం కార్యక్రమం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి)
41 డివిజన్ నందు చైతన్య నగర్ ,   శంభుని పేట2  అంగన్వాడి కేంద్రం  లలో శ్రీమతి బత్తిని రమాదేవి    అధ్యక్షతన  ఉరుసు సెక్టారు వరంగల్ ప్రాజెక్ట్
 పోషణ మాసం కార్యక్ర మాలుసందర్భంగా సందర్శించి సమావేశాలు నిర్వహించడం జరిగింది.
 ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ విశ్వజ  హాజరయ్యే గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో 56 శాతం 30 శాతం మంది   లోప పోషణఉ తోన్నారని అందుకు మంచి ఆహారం ఆకుకూరలు పండ్లు పాలు పప్పులు ప్రతిరోజు తీసుకోవాలని  తెలిపారు.
 ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సీఈవో సుజాత  పిల్లలకు నులి పురుగుల   మాత్రలు వేసారు.
  అనంతరం అక్షరాభ్యాసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శారద ఆశ అంగన్వాడీ టీచర్  చంద్రకళ ప్రమీల ఆయా లు సుజాత  ,రమా  తల్లులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Attachments area